Wednesday, 13 April 2022

ఫైజర్, మోడెర్నా కన్నా.. కోవిషీల్డ్ బెటర్: అదర్ పూనావాలా

కరోనా మహమ్మరిని వ్యాక్సిన్ నియంత్రించగలిగాయి. దేశీయ వ్యాక్సిన్ కోవిషీల్డ్, కోవాక్సిన్.. దేశంలో జనాలు దాదాపుగా అందరు తీసుకున్నారు. రెండు డోసులు పూర్తయ్యాయి. మరికొందరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ల గురించి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా మాట్లాడారు. దేశంలో రూపొందిన వ్యాక్సిన్లు శక్తివంతమైనవని పూనావాలా తెలిపారు. ఇవీ ఫైజర్, మోడెర్నా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/StRMlbf
https://ift.tt/2YxDHWN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour