Wednesday, 13 April 2022

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల పదవుల రద్దు..!!? ఆ స్థానంలో వారికే ప్రాధాన్యం - సీఎం జగన్ టార్గెట్ 2024 ప్లాన్..!!

ఏపీలో సీఎం జగన్ 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వంలో కేబినెట్ ప్రక్షాళన తో మార్పులు ప్రారంభించిన సీఎం జగన్.. మరో కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో పని చేసిన తొలి కేబినెట్ మంత్రులకు ఇన్ ఛార్జ్ మంత్రులుగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. చాలా కాలంగా రాష్ట్రంలో జిల్లా మంత్రుల కంటే..పాలనా పరమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hSLjOWi
https://ift.tt/2YxDHWN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour