Saturday, 23 April 2022

అమరావతిలో మళ్లీ కదలిక - ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయం : ఫీల్డ్ లోకి సిబ్బంది - రైతుల హ్యాపీ..!!

మూడు రాజధానులు..కోర్టు తీర్పులు..రాజకీయ వ్యూహాల నడుమ అమరావతి లో మరోసారి కదలిక మొదలైంది. ప్రభుత్వ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. ఆకస్మికంగా అమరావతిలో వచ్చిన కదలికతో స్థానిక రైతులు హ్యాపీగా ఫీలవుతున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్యంగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తర మీదకు తెచ్చింది. ఆ వెంటనే నెల రోజులకే అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lNVcTb3
https://ift.tt/oCGRaqt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour