Saturday, 23 April 2022

పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్.. ఒకేసారి 78 వేల జాతీయ జెండాలు.. ఇండియాలో ఎక్కడంటే..

దయాది పాకిస్థాన్.. 18 ఏళ్ల రికార్డును భారత్ బ్రేక్ చేసింది. క్రికెట్‌లో కాదులెండి. బీహార్‌ జగదీష్‌పూర్‌లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేశారు. పాకిస్థాన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1857 సిపాయిల తిరుగుబాటులో మరణించిన భారత విప్లవ కారుడు వీర్ కన్వర్ సింగ్ 164వ వర్ధంతి సందర్భంగా బిహార్, భోజ్‌పూర్ జిల్లా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AdHqCIe
https://ift.tt/zLGkwS8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour