Saturday, 23 April 2022

అటు కాంగ్రెస్ - ఇటు సీఎం కేసీఆర్ తో : పీకే ఒప్పందం ఫిక్స్ - రోజంతా చర్చలు: సర్వే నివేదికలు..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా మారిన ప్రశాంత్ కిషోర్ - కాంగ్రెస్ నేతల సమావేశాలపైన ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రోజంతా సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్ -

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/V0slR3T
https://ift.tt/oCGRaqt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour