Sunday, 3 April 2022

పొత్తులపై వీర్రాజు తేల్చేసారు - పవన్ కు లైన్ క్లియర్ : జగన్ కోరుకొనేది అదేనా..!!

ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తుల అంశం పైన క్రమేణా క్లారిటీ వస్తోంది. వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జనసేన అధినేత పవన్ లక్ష్యం సైతం జగన్ ను ఓడించటమే. ఈ పరిస్థితుల్లోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jFWYHTD
https://ift.tt/gwYzIXM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour