Monday, 4 April 2022

Terrorists: రెచ్చిపోయిన ఉగ్రవాదులు, జవాన్లు, కాశ్మీర్ పండిట్ పై కాల్పులు, వలస కార్మికులను వదల్తేదు !

కాశ్మీర్: కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు, వసల కార్మీకుల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, 24 గంటల వ్యవదిలో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. మైసుమా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భారత జవాన్లు ఉగ్రవాదుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KIHZcrg
https://ift.tt/FdrT5zB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour