Sunday, 3 April 2022

ప్రజాకర్షక పధకాలతో శ్రీలంక దుస్థితే - ఆర్దికంగా కుదేలైన రాష్ట్రంలో : ప్రధానితో బ్యూరోక్రాట్లు..!!

ప్రజాకర్షక పథకాలు..ఉచిత స్కీంలతో దేశం శ్రీలంక సంక్షోభం వైపు ప్రయాణించే ప్రమాదం ఉందని సీనియర్ బ్యూరోకాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో పరిస్థితికి ఇటువంటి విధానాలే కారణమని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ పథకాల నిర్వహణ మొత్తగా ఆర్దిక రంగం పైనే ప్రభావం చూపుతోందని వారు ఆవేదన చెందారు. ఇదే రకంగా కొనసాగితే ఆర్దిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZoeEO9Y
https://ift.tt/gwYzIXM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour