Saturday, 16 April 2022

వాట్సప్ స్టేటస్ ఎఫెక్ట్: కర్ణాటకలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి: పోలీసులకు గాయాలు..తీవ్ర ఉద్రిక్తత

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి దిగాయి.. రాళ్ల వర్షాన్ని కురిపించాయి. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశాయి. ఈ దాడి ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీనితో నగర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0z9yhQH
https://ift.tt/IjeS2mZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour