బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఏకంగా పోలీస్ స్టేషన్పైనే దాడికి దిగాయి.. రాళ్ల వర్షాన్ని కురిపించాయి. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశాయి. ఈ దాడి ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీనితో నగర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0z9yhQH
https://ift.tt/IjeS2mZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment