Saturday, 16 April 2022

దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల దాడి, ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు, పోలీసుల మోహరింపు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయవ్య ఢిల్లీలోని జహంగీర్​పుర్​ ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ వర్గంవారు రాళ్లు రువ్వడం వల్ల హింస చెలరేగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. అంతేగాక, కొన్ని వాహనాలను దుండగులు తగలబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZQTl2Vi
https://ift.tt/EDSvnrX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour