న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయవ్య ఢిల్లీలోని జహంగీర్పుర్ ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ వర్గంవారు రాళ్లు రువ్వడం వల్ల హింస చెలరేగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. అంతేగాక, కొన్ని వాహనాలను దుండగులు తగలబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZQTl2Vi
https://ift.tt/EDSvnrX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment