Saturday, 16 April 2022

పోలీసులపై వ్యాఖ్యలు: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు

విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మరిడిమాంబ ఉత్సవాల సందర్భంగా పోలీసులను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FbX9Jy0
https://ift.tt/IjeS2mZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour