ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులేమిటి..సీఎం జగన్ అలా ఎందుకు చేస్తున్నారంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో ఈ బృందం శరద్పవార్ను కలిసి తమ సమస్యను ఏకరువుపెట్టినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YLGO039
https://ift.tt/2Gyez0d
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment