Tuesday, 5 April 2022

జగన్ ఎందుకులా చేస్తున్నారు - అమరావతి పై శరద్‌పవార్‌ : కేంద్ర మంత్రులు సైతం..!!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులేమిటి..సీఎం జగన్ అలా ఎందుకు చేస్తున్నారంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో ఈ బృందం శరద్‌పవార్‌ను కలిసి తమ సమస్యను ఏకరువుపెట్టినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YLGO039
https://ift.tt/2Gyez0d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour