Thursday, 28 April 2022

త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం : సీఎం కేసీఆర్ - సోరెన్ భేటీలో : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ..!!

పార్టీ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాల్లో తన వైఖరి స్పష్టం చేసిన సీఎం కేసీఆర్..మరుసటి రోజునే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదర్ఘ భేటీ నిర్వహించారు. జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు..రాజకీయాలు..కేంద్రం తీరు పైన వీరిద్దరూ చర్చించారు. త్వరలోనే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని ఈ ఇద్దరి బేటీలో నిర్ణయించినట్లు సమాచారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OKbCnDd
https://ift.tt/ljwhCd5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour