Sunday, 24 April 2022

ఆ ఎమ్మెల్యేలను మార్చాల్సిందే - సీఎం కేసీఆర్ కు పీకే రిపోర్టు : టీఆర్ఎస్ కు కలిసొచ్చేది ఇలా..!!

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ - రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ మంతనాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ కు లైన్ క్లియర్ అయిందని భావిస్తున్న సమయంలో..ఇటు తెలంగాణలో పీకే రెండు రోజుల పాటుగా సీఎం కేసీఆర్ తో అనేక అంశాల పైన చర్చలు చేసారు. జాతీయ రాజకీయాలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fNsja5m
https://ift.tt/egoE2OB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour