Sunday, 24 April 2022

హైకోర్టు సీజేతో నేడు సీఎం జగన్ భేటీ - సమావేశంపై ఆసక్తి : అసలు అజెండా అదేనా..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్నారు. ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రతో ఈ సాయంత్రం విజయవాడలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో సమావేశం అవ్వనున్నారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రమాణ స్వీకారం సమయంతో పాటుగా అనేక సందర్బాల్లో సీఎం కలిసారు. అయితే, ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0pGLfgQ
https://ift.tt/egoE2OB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour