Sunday, 24 April 2022

ఏపీ సీఎం కార్యాలయ ముట్టడి టెన్షన్ - పోరుగర్జన : ముందస్తు అరెస్టులు - నిర్బంధం..!!

ఏపీలో కాంట్రిబ్యూటర్‌ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌)ను రద్దు డిమాండ్ చేస్తూ పోరు తీవ్రతరం అయింది. యుటిఎఫ్‌ ఆధ్వర్యాన పోరుగర్జనలో భాగంగా ఈ రోజున ఛలో సీఎం కార్యాలయానికి పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలనే డిమాండ్ తో ఈ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ixfLuNI
https://ift.tt/egoE2OB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour