Wednesday, 27 April 2022

ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ : తేల్చేసిన తెలంగాణ - ఏపీ ఏం చేయనుంది..!!

ప్రధాని మోదీ పెట్రో ఉత్పత్తుల పై వ్యాట్ తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కరోనా పైన వీడీయో కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసిన ప్రధాని..అందులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఎక్సైజ్ పన్ను లు తగ్గించినా..కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదని..సామ్యులకు లబ్ది చేకూరేలా పన్నులు తగ్గించాలని కోరుకుంటున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇక, దీని పైన ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IpvHNCX
https://ift.tt/5f4i1KD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour