Wednesday, 27 April 2022

రథోత్సవంలో విద్యుద్ఘాతం - 11మంది సజీవదహనం : తంజావుర్​లో ఘోరం..!!

తమిళనాడులోని తంజావూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పర్‌ గురుపూజై (అయ్యప్పస్వామి పండుగ) సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధుల మీదుగా గుడికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/681NIaE
https://ift.tt/ldATMhW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour