గేర్ మారుస్తున్నాం..అందరూ సిద్దం కావాలంటూ పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చిన సీఎం జగన్ విశాఖ లో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ ఈ రోజు విశాఖ..అనకాపల్లి జిల్లాల్లో పర్యటనకు రానున్నారు. ఇళ్లపట్టాలు, హౌసింగ్ స్కీమ్ పత్రాలు సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40కి అనకాపల్లి జిల్లా... సబ్బవరం చేరుకోనున్నారు. ఉదయం 11.05
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/cHREbDS
https://ift.tt/5f4i1KD
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment