విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో అపచారం జరిగింది. సినీనటుడు రామ్చరణ్ అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. "ఆచార్య" దర్శకుడు కొరటాల శివతో పాటుగా ఆయన దేవాలయానికి చేరుకున్నారు. చరణ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యతో అంతరాలయంలోకి దూసుకెళ్లారు. అమ్మవారి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NcWIm5w
https://ift.tt/5f4i1KD
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment