శ్రీలంకలో పరిస్థితులు దిగజారుతున్నాయి. రోజురోజుకీ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఆగ్రహంతో నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించటం ప్రభుత్వానికి సాధ్య పడటం లేదు. ప్రజల ఆందోళనలతో దేశ మంత్రివర్గం పైన ప్రభావం పడింది. ఆర్థిక సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ మంత్రివర్గం రాజీనామా చేసింది. దేశ ప్రధానికి తమ రాజీనామా పత్రాలను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9Ax0nqI
https://ift.tt/gwYzIXM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment