Sunday, 24 April 2022

27న ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం

అమరావతి: అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. ఇటీవల ప్రతిపక్ష పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతుండటంతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పట్నుంచే దృష్టిసారించారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/w5fNk78
https://ift.tt/oCGRaqt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour