Sunday, 17 April 2022

కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత: హనుమాన్ శోభాయాత్రపై రాళ్ల దాడి: అదుపులో 20 మంది

బెంగళూరు: ఢిల్లీలోని జహంగీర్‌పురి, కర్ణాటకలోని హుబ్లీ తరహా ఉదంతాలు ఏపీలోనూ చోటు చేసుకున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్రపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటన తరువాత అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తును చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wlLvizD
https://ift.tt/IjeS2mZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour