బెంగళూరు: ఢిల్లీలోని జహంగీర్పురి, కర్ణాటకలోని హుబ్లీ తరహా ఉదంతాలు ఏపీలోనూ చోటు చేసుకున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్రపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటన తరువాత అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తును చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wlLvizD
https://ift.tt/IjeS2mZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment