Sunday, 3 April 2022

నవ్యాంధ్రలో నవశకం - 26 జిల్లాల రాష్ట్రంగా : నేడే ఆవిష్కరణ - 42 ఏళ్ల తరువాత..!!

ఆంధ్రప్రదేశ్ లో కీలక ఘట్టం మరి కాసేపట్లో చోటు చేసుకోనుంది. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు పెరిగింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరన తో నవశకానికి నాంది పలకనుంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పైన తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజున ఉదయం 9.05

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/eEGP3qN
https://ift.tt/gwYzIXM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour