Friday, 22 April 2022

హై ఎండ్ కార్ల దొంగ: 10రాష్ట్రాల్లో 61చోరీలు; పోలీసులకే సవాల్.. చివరకు జరిగిందిదే!!

హై ఎండ్ కార్లను టార్గెట్ చేసుకొని 2003 నుండి చోరీలకు పాల్పడుతున్న బాగా చదువుకున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. కార్ల చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన మాజీ ఆర్మీ జవాన్ కుమారుడైన సత్యేంద్ర సింగ్ షెకావత్ ను ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి కార్ల చోరీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zUNkDnB
https://ift.tt/zLGkwS8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour