ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ మొత్తం బిజీబిజీగా గడవనుంది. దాదాపు 65 గంటలపాటు వివిధ నేతలతో 25 సమావేశాల్లో పాల్గననున్నారు. వీరిలో ఎనిమిదిమంది ప్రపంచ నేతలు ఉన్నారు. వేలాదిమంది ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/diZWy2V
https://ift.tt/O0ZrSNP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment