Saturday, 30 April 2022

భారీగా పెరిగిన సిలిండర్ ధర - వినియోగదారుకు షాక్..!!

సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కేజీల ఎల్​పీజీ సిలిండర్ ధరను రూ.102.5 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రూ.2253గా ఉన్న ఈ సిలిండర్ ధర రూ.2355.50కు పెరిగింది. ఐదు కేజీల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.655కు పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరిస్తాయి. దేశంలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/u92MUKe
https://ift.tt/O0ZrSNP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour