ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో బయటకు వెళ్తే మాడిపోవాల్సిందే. 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. 122 ఏళ్ల తరువాత.. తొలిసారి ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు రేపు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/umXIZMQ
https://ift.tt/O0ZrSNP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment