Saturday, 30 April 2022

బయటకు వెళ్తే మాడిపోవాల్సిందే - దంచికొడుతున్న ఎండలు : ఆరెంజ్ ఎలర్ట్ జారీ..!!

ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో బయటకు వెళ్తే మాడిపోవాల్సిందే. 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. 122 ఏళ్ల తరువాత.. తొలిసారి ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు రేపు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/umXIZMQ
https://ift.tt/O0ZrSNP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour