Wednesday, 13 April 2022

ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి : రసాయన పరిశ్రమలో మంటలతో..!!

ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మసునూరు మండలంలోని రసాయన పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని అక్కిరెడ్డి గూడెం పోరస్‌ పరిశ్రమలో రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో ప్రమాదశాత్తు పెద్ద ఎత్తున ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KNYHjFt
https://ift.tt/2YxDHWN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour