Sunday, 10 April 2022

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో 11న వర్చువల్‌గా సమావేశం కానున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ మేరకు వివరాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్న రష్యాతో వాణిజ్య సంబంధాలకు భారత్ దూరంగా ఉండాలని పదే పదే అమెరికా సూచిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల ద్వైపాక్షిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IvobYEf
https://ift.tt/f9wF72j

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour