అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై అధికార పార్టీలోని కొందరు నిరసనలు తెలుపుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ సామాజిక న్యాయం పాటించలేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక న్యాయం అంటే తెలియదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vbzi0kI
https://ift.tt/f9wF72j
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment