సీఎం జగన్ కేబినెట్ 2.0 మరి కాసేపట్లో కొలువు తీరనుంది. సుదీర్ఘ కసరత్తు తరువాత టార్గెట్ -2024 కోసం ఆయన తన కేబినెట్ కూర్పు చేసారు. పాత వారికే 11 మందికి తిరిగి మంత్రి పదవులు ఇచ్చారు. కొత్త వారికి 14 మందికి అవకాశం ఇచ్చారు. వీరందరూ వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S5lkFLG
https://ift.tt/f9wF72j
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment