Monday, 21 March 2022

భారత్.. వణుకుతోంది: నిర్ణయాల్లో అస్థిరత: పెదవి విప్పిన జో బైడెన్

వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేసినట్టే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే విషయంలో అగ్రరాజ్యం అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 25వ తేదీన పోలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రణక్షేత్రంగా మారిన ఈ ఉక్రెయిన్ పొరుగుదేశంలో మకాం వేయనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EsxuVTI
https://ift.tt/AHrKkx7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour