వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేసినట్టే కనిపిస్తోంది. ఉక్రెయిన్పై దండెత్తిన రష్యాకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే విషయంలో అగ్రరాజ్యం అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 25వ తేదీన పోలాండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. రణక్షేత్రంగా మారిన ఈ ఉక్రెయిన్ పొరుగుదేశంలో మకాం వేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EsxuVTI
https://ift.tt/AHrKkx7
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment