Tuesday, 22 March 2022

Cauvery: స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు నాయకులు ఇలాగే బతికేస్తున్నారు, సీఎం ఫైర్ !

బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో మరోసారి కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలు మరోసారి మీడియా ముందుకు వచ్చాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు రాజకీయ నాయకులు కావేరీ నీటి విషయం తప్పా ఆ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పట్టదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మండిపడ్డారు. ఎప్పుడు చూసినా పదేపదే కావేరీ నీటి విషయం ముందు పెట్టుకుని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pUFqwHG
https://ift.tt/CB42bXd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour