ఉక్రెయిన్పై రష్యా దాడులను మరింత పెంచింది. ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. భవనాలను ధ్వంసం చేస్తోంది . దీంతో నగరాలన్ని మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. వీధులన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ మిస్సైల్స్తో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని, కీవ్, మరియూపోల్, ఖర్కీవ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తమ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BgU5YvF
https://ift.tt/AHrKkx7
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment