Tuesday, 22 March 2022

కోడలు, మనవళ్ల మృతి కేసు: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు కోర్టులో ఊరట, నిర్దోషులుగా

హైదరాబాద్: కోడలు, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యలపైనా నమోదైన కేసును వరంగల్ జిల్లా కోర్టు మంగళవారం కొట్టివేసింది. 2015, నవంబర్ 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ikLpOtU
https://ift.tt/CB42bXd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour