Tuesday, 22 March 2022

ఎంపీ రఘురామపై క్రిమినల్ కేసు..!! ఈ సారి అధికారులే : తప్పుడు పత్రాలతో..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పైన మరో కేసుకు రంగం సిద్దం అవుతోంది. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసారనేది ఆయనపైన అభియోగం. దీంతో..రఘురామ పైన పరువు నష్టం దావా తో పాటుగా క్రిమినల్ కేసు దాఖలు చేస్తామని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ రాజు చాలా కాలంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sBHhcYr
https://ift.tt/CB42bXd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour