న్యూఢిల్లీ: దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర కారణాలతో పెట్రో సంస్థలు ధరలను పెంచాయి. అయితే, దేశంలోని పలు రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే పెట్రోల్ ధరలో సగం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. రూ. 100 పెట్రోల్ కొంటే అందులో సగానికిపైగా రాష్ట్రాల పన్నులే ఉంటున్నాయి. దేశంలోని ఏడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/j9ncK7L
https://ift.tt/CB42bXd
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment