Tuesday, 29 March 2022

పద్మ అవార్డు గ్రహితలకు సీజేఐ సత్కారం.. పుష్పగుచ్చం అందజేత

పద్మ పురస్కారాలు గెలుచుకున్న వారికి అవార్డుల ప్రదానం జరిగింది. వరసగా రెండోరోజులు అందజేశారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డులు స్వీకరించిన వారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర ఎల్లా, పద్మశ్రీ అవార్డులు అందుకున్న కోయ కళాకారుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/b2ayYmX
https://ift.tt/uEJhCoO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour