Tuesday, 29 March 2022

రాజకీయాల్లో మార్పు తెద్దాం రండి..! వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే !! : చంద్రబాబు కీల‌క ప్ర‌క‌ట‌న‌

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ అదినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని బలపర్చాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల్లో ప్రజలపై ఉందన్నారు. సామాన్యుల కష్టాలు తీరాలన్న, పేదరికం పోవాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని నొక్కి చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/z4awU8p
https://ift.tt/uEJhCoO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour