తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ అదినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని బలపర్చాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల్లో ప్రజలపై ఉందన్నారు. సామాన్యుల కష్టాలు తీరాలన్న, పేదరికం పోవాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని నొక్కి చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/z4awU8p
https://ift.tt/uEJhCoO
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment