Tuesday, 29 March 2022

జర్నలిస్టు రాణా ఆయూబ్‌కు చుక్కెదురు.. లండన్ వెళ్లే సమయంలో నిలిపివేత..

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్‌కు చుక్కెదురైంది. ఇవాళ ఆమె ముంబై ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే బోర్డింగ్ అయ్యే సమయంలో పోలీసులు ఆపివేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను లండన్ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2htz1lQ
https://ift.tt/uEJhCoO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour