Tuesday, 29 March 2022

ఏప్రిల్ 7న ఏపీ కేబినెట్ భేటీ - లాస్ట్ మీట్ : ఇద్దరు మంత్రుల కొనసాగింపు : స్పీకర్ -విప్ ల మార్పు..!!

తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూనే..సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ప్రారంభం కానున్నాయి. అదే విధంగా రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెరగనుంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న వేళ.. అటు ప్రభుత్వం..ఇటు పార్టీలో కీలక మార్పుల దిశగా సీఎం జగన్ నిర్ణయాలు వేగవంతం చేసారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ETunUJV
https://ift.tt/uEJhCoO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour