Wednesday, 2 March 2022

ఆరవ విడత పోలింగ్ ప్రారంభం -సీఎం యోగీ భవితవ్యం సైతం : పూర్వాంచల్ లో సత్తా చాటేనా..!!

రానున్న సార్వత్రిక ఎన్నికల ముందు సెమీస్ గా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు విడతల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ పోలింగ్ లో ఇప్పటికే అయిదు విడతల పోలింగ్ పూర్తయింది. ఈ రోజున ఆరో విడత పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SYNpE2R
https://ift.tt/Zq3aDUh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour