Wednesday, 2 March 2022

వైసీపీ నుంచి రాజ్యసభకు ఆదానీ సతీమణి..!! బొత్సా సైతం : మిగిలిన ఇద్దరూ వీరే..!!

వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురు ఎవరు. సీఎం జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరిని ఎంపిక చేయనున్నారు. ఇప్పుడు వైసీపీలో ఇది ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. అయితే, వైసీపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. ఆ నలుగురి పైన సీఎం ఒక స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZqYbT5d
https://ift.tt/Zq3aDUh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour