ఖర్కీవ్ వీడాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన తెలిసిందే. కాలినడకనైనా ఖర్కీవ్ను వీడాలని స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ప్రగుణ్ అనే విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రైళ్లలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే తమను దారుణంగా కొడుతున్నారని, కేవలం ఉక్రెయిన్ ప్రజలనే రైళ్లలోకి అనుమతిస్తున్నారని వెల్లడించాడు. ఖర్కీవ్ బాంబుల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/athm2Oj
https://ift.tt/U1DKPmz
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment