Thursday, 17 March 2022

సభ ముందుకు మూడు రాజధానుల బిల్లు..!? సభలో చర్చ - తేల్చేద్దాం : ఎన్నికల నినాదమా..!!

ఏపీలో రాజధానుల పైన స్పష్టత ఇవ్వాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందా. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు తరువాత ఈ అంశం పైన ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. హైకోర్టు తీర్పు పైన అప్పీల్ కు వెళ్లలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఎక్కడా మూడు రాజధానుల అంశం ప్రస్తావించలేదు. అమరావతికి మాత్రం నిధులు కేటాయింపు చూపారు. ఇదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/warYcfx
https://ift.tt/4nJdDjx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour