Friday, 18 March 2022

తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో 100 లోపు కేసులు..తెలంగాణ, ఏపీలో ఇలా

కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 16వేల 241 కరోనా పరీక్షలు నిర్వహించారు. 52 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 25 కొత్త కేసులు వచ్చాయి. పలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మరో 91 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా, గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dShXb9Y
https://ift.tt/4nJdDjx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour