Thursday, 17 March 2022

చంద్రబాబు పై మమతా బెనర్జీ సంచలనం - సీఎంగా పెగాసస్ కొన్నారు : జగన్ పై నిఘా పెడితే..!!

దేశాన్ని ఒక కుదుపు కుదేసిన పెగాసస్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చకు కారణమైంది. ఈ విషయం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష పార్టీలపైన నిఘా పెట్టేందుకు దీనిని కొనుగోలు చేస్తున్నారంటూ జాతీయ స్థాయిలో కొంత కాలం క్రితం వివాదాస్పదమైంది. రాజకీయ రగడకు కారణమైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wcjxLgk
https://ift.tt/4nJdDjx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour