Sunday, 27 March 2022

పట్టు బిగించిన రేవంత్ - ఢిల్లీ కేంద్రంగా : అసమ్మతి నేతలకు చెక్ : నో అపాయింట్‌మెంట్‌..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. సొంత రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ అసమ్మతి నేతలకు ఢిల్లీలో తన పట్టు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో అసమ్మతి నేతలకు చెక్ పెట్టటం ద్వారా సొంత రాష్ట్రంలో వారి వాయిస్ కు మద్దతు పెరగకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Dd2Wl36
https://ift.tt/16TYuRC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour