Monday, 28 March 2022

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ప్రదానోత్సవం జరిగింది. మార్చి 21న తొలి విడత కొందరికి పద్మ అవార్డులు అందజేశారు. మిగతా వారికి సోమవారం అందించారు. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన కుమారుడు రాజ్‌వీర్ సింగ్ అందుకున్నారు. కల్యాణ్ సింగ్ మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nRXOVa4
https://ift.tt/w0PyuAa

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour